Sunday, May 5, 2024

Flash: బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బాధితులకు రూ.2 లక్షల పరిహారం

సిక్రిందాబాద్ బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా, సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement