Tuesday, April 30, 2024

Breaking: కేసీఆర్​తో ముగిసిన పీకే భేటీ.. ఫాం హౌస్​కు బయలెల్లిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ భేటీ ముగిసింది. చాలా సేపు రాజకీయాలు, దేశంలో తలెత్తనున్న పరిణామాలు, కాంగ్రెస్​ పార్టీ తీరు.. తెలంగాణలో పాటించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీ కూటమి, కాంగ్రెస్​ కూటమి వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా, కేసీఆర్​తో పీకే మధ్యాహ్న భోజనం చేస్తూ కూడా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. పీకే సలహాలు, సూచనల తర్వాత సీఎం కేసీఆర్​ తన ఫాం హౌస్​కు బయలెల్లిన్టటు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement