Tuesday, April 30, 2024

రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చెక్కులను పవన్ కల్యాణ్ అందజేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement