Friday, April 26, 2024

Breaking: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్

వాతావరణశాఖ తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే వడదెబ్బతో హనుమకొండలో ఒకరు, వరంగల్ లో ఒకరు చొప్పున చనిపోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరముంటే తప్ప బయటకు రావొద్దని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement