Monday, April 29, 2024

ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన నిర్మ‌లా సీతారామ‌న్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వల్ప కడుపు ఇన్ఫెక్షన్‭తో ఢిల్లీలోని ఎయిమ్స్‭లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. నిర్మలా సీతారామన్ సోమవారం స్వల్ప కడుపు నొప్పితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి రొటీన్ చెకప్ కోసం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‭కు తరలించారు. ఎయిమ్స్ నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement