Saturday, May 4, 2024

Flash: పండగ వేళ విషాదం.. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి.. తల్లి ఆత్మహత్య

హోలీ పండగ వేళ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం. కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో నుంచి అన్షిక (5), అభిగ్న (3) మృతదేహాలు వెలికితీశారు. తల్లి రేఖ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement