Sunday, May 5, 2024

Sangareddy: నాలుగేళ్ల కూతురితో సహా నదిలో దూకి తల్లి ఆత్మహత్య

నాలుగేళ్ల కూతురితో సహా తల్లి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాయికోడ్ మండలం శిరూరులో ఈ విషాద ఘటన జరిగింది. నాలుగేళ్ల కూతురుతో పాటు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు విజయ (32), గౌరి (4)గా గుర్తించారు. అయితే చిన్నారితో పాటు ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement