Sunday, May 5, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులపై కేసీఆర్ తో కవిత చర్చించనున్నారు. అనంతరం న్యాయ నిపుణులతో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement