భారత రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశం సందర్భంగా కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement