Saturday, May 4, 2024

జ్ఞానవాపి మసీదుపై తీర్పు ఈనెల 14కు వాయిదా

జ్ఞానవాపి మసీదుపై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది. పూజలకు అనుమతి, జ్ఞానవాపి కాంప్లెక్స్ ను హిందువులకు అప్పగించాలని పిటిషన్లు దాఖలు చేశారు. మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని పిటిషన్‎లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తీర్పు వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement