Monday, May 13, 2024

Flash: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement