Wednesday, May 15, 2024

Hyd: దివ్యశ్రీ స్థిరాస్తి సంస్థ, నూజివీడు కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని దివ్యశ్రీ స్థిరాస్తి సంస్థ, నూజివీడు కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై కంపెనీల కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రూ.400కోట్ల ఆదాయానికి పన్ను చూపలేదని ఐటీ అధికారులు గుర్తించారు. రూ.18.5కోట్ల విలువ చేసే బంగారం, రూ.3కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement