Sunday, May 5, 2024

అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచరించింది. చోడవరం మండలం గంధవరంలో గేదెపై పులి దాడి చేసింది. బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. పులి సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement