Wednesday, May 8, 2024

ఎంజీఎం సంస్థల్లో ఐటీ సోదాలు.. 40 చోట్ల దాడులు

ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఎంజీఎం గ్రూప్ సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం చెన్నై, బెంగళూరు సహా 40 ప్రాంతాల్లోని ఎంజీఎం కార్యాలయాలు, ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement