Thursday, May 2, 2024

IPL: 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్

మొహాలీలో పంజాబ్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్ మెన్ షార్ట్ 8 పరుగులు చేసి హసరంగా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement