ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్, ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాలని చూస్తున్న రాజస్థాన్ సోమవారం తలపడనున్నాయి. 9 మ్యాచుల్లో 8 ఓడిపోయిన సన్ రైజర్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. రాజస్థాన్కు బౌలింగ్ విభాగం బలంగా కనపడుతుండగా, టోర్నీ నుంచి గౌరవంగా వైదొలగాలని సన్రైజర్స్ జట్టు భావిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement