Thursday, April 25, 2024

Big Breaking: మహిళల ఆసియా కప్ టీ20 విజేత భారత్

మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై టీమిండియా జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 66 పరుగులు చేపట్టగా.. 67 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 8.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఏడోసారి ఆసియా కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement