Saturday, April 27, 2024

దేశంలో త‌గ్గిన క‌రోనా కేసులు..కొత్త‌గా 11,271కేసులు..

దేశ‌లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,44,37,307 కు చేరింది. దేశంలో యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 1,35,918 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 285 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,63,530 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,376 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,38,37,859 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,12,01,03,225 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 57,43,840 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇండియాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు… నేడు తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,271 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement