Thursday, April 25, 2024

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో .. దొంగ మృతి

ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మృతిచెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. చోరీ కేసులో దొంగను పోలీసులు అరెస్ట్ చేసి బైక్ పై తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ దొంగ బైక్ పై నుంచి దూకి పారిపోతుండగా.. కారు ఢీకొనడంతో దొంగ మృతిచెందాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement