Tuesday, April 30, 2024

మతోన్మాద గుండెల్లో రగిలించిన విప్లవ కెరటం చండ్ర రాజేశ్వరరావు

హన్మకొండ : దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజల మధ్య. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్పుడు ప్రజలు శాంతితో జీవించాలని ప్రాణాలు లెక్కచేయకుండా రాజేశ్వరరావు మతోన్మాదుల వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించి మతోన్మాదుల‌ను ఎదురించడంలో ఆయన సేవలు మరువలేము సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 108వ జయంతిని పురస్కరించుకొని బాల సముద్రం లోని సీపీఐ కార్యాలయం లో నివాళుల‌ర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ.. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం రావడానికి తెలంగాణ లో భూస్వామ్య వ్యవస్థ కు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అంతరాలు లేని సమాజాన్ని నిర్మించుటకు భూస్వామ్య కుటుంబాలలో జన్మించి విచ్చిన్నకర శక్తుల నుండి ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాజేశ్వర రావు అని 25 సంవత్సరాల పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి గా సేవలు అందించిన కూడా సామాన్య జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి చంద్ర రాజేశ్వర రావు అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement