Monday, May 20, 2024

Breaking: నెల్లూరు జిల్లా షార్ లో హై అల‌ర్ట్

నెల్లూరు జిల్లా షార్ లో అధికారులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఉద్ర‌దాడుల హెచ్చ‌రిక‌ల‌తో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విడ‌వ‌లూరు తీరంలో శ్రీలంక బోటుతో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఈనెల 2వ‌తేదీన పోలీసులు ఫైబ‌ర్ బోటును గుర్తించారు. ఆ బోటులో ఎవ‌రు వ‌చ్చారోన‌ని పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. దీంతో ఏపీ తీర ప్రాంతంలో పోలీసులు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement