Friday, April 26, 2024

హార్ధిక్ పాండ్య హాఫ్ సెంచరీ..

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లుతో 52 పరుగులు పూర్తిచేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement