Monday, May 6, 2024

Breaking : బాణాసంచా తయారీ కేంద్రలో పేలుడు.. ఐదుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

తమిళనాడు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు..పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.కాగా మదురైలోని తిరుమంగళంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement