Monday, April 29, 2024

Breaking: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కు గవర్నర్ లేఖ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కు గవర్నర్ కొష్యారి లేఖ రాశారు. మీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది.. బల పరీక్ష నిర్వహించాలని నాకు రెండు లేఖలు అందాయన్నారు. మీరు మెజార్టీ కోల్పోయారని విపక్ష నేతలు నాకు లేఖ రాశారు.. 10మంది స్వతంత్ర ఎమ్మెల్యేలకు కూడా లేఖ రాశారు. 38మంది రెబల్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్లు నాకు ఫిర్యాదు అందిందని గవర్నర్ కొష్యారి సీఎంకు లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement