Friday, April 26, 2024

Breaking: గోఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

గోఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం ఇంజిన్ వేడెక్కినట్లు పైలట్ గుర్తించాడు. కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం బెంగళూరు నుంచి మాల్దీవ్స్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే విమానంలోని 92మంది ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement