Monday, April 29, 2024

నాలుగో వికెట్ డౌన్.. సూర్యకుమార్ 26కు ఔట్

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య 49వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రురుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు 69 పరుగులు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement