Thursday, May 16, 2024

Big Breaking | వార్డు కార్యాలయాలపై హైకోర్టుకు​.. పిల్​ వేసిన ఫోరంఫర్​ గుడ్​గవర్నెన్స్​

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో వార్డు కమిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్​ (పబ్లిక్​ ఇంట్రెస్ట్​ లిటిగేషన్​) దాఖలైంది. ఈ పిల్​ని ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్​ ఇవ్వాల (సోమవారం) దాఖలు చేసింది. కమిటీలు లేకుండా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను నిలిపివేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement