Thursday, May 16, 2024

ఆస్ట్రేలియాలో వ‌ర‌ద‌లు : ఇద్ద‌రు భార‌తీయుల మృతి

ఆస్ట్రేలియాలో వ‌ర‌ద‌లు పెద్ద ఎత్తున బీభ‌త్సం సృష్టించాయి. వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి ఇద్ద‌రు భార‌తీయుల‌ను చ‌నిపోయారు. భారత సంతతికి చెందిన తల్లీకొడుకులు మృత్యువాతపడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాలు ఆస్ట్రేలియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన హేమలతాసోల్హైర్ సత్చితానందం, ఆమె కుమారుడు బ్రమూత్ (34) కారుతో సహా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను కూపర్స్ క్రీక్ కెనాల్‌లో న్యూసౌత్ వేల్స్‌ పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement