Tuesday, April 30, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మహిళలు మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం పాలైన విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నామ‌క్క‌ల్ జిల్లాలో కంటైన‌ర్ ను కారు ఢీకొంది. ఆ ప్ర‌మాదంలో ఐదుగురు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందగా, మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement