Sunday, May 5, 2024

124 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. షకీబ్ (43) ఔట్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. 124 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 124 పరుగుల వద్ద షకీబ్ అల్ హసన్ 43 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement