Saturday, May 4, 2024

Breaking: బీహార్ లో ఘోర రోడ్డుప్రమాదం.. ఎనిమిది మంది మృతి

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీహార్ లోని పూర్ణియాలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఓ స్కార్పియో వాహనం నీటిగుంతలో పడింది. దీంతో ఆ వాహనంలో వెళ్తున్న ఎనిమిది మంది మృతిచెందగా.. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతులు కిషన్ గంజ్ లోని సునియా గ్రామస్తులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement