Wednesday, May 15, 2024

చికోటి ప్రవీణ్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్, నోటీస్ కాపీతో చికోటి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అడ్వకేట్ ను వెంటబెట్టుకొని ఈడీ ఆఫీసుకు వచ్చారు ప్రవీణ్. ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ టీమ్ ప్రవీణ్ ను విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు క్యాసినో దందా గుట్టు తేల్చనున్నారు. విదేశాల్లో క్యాసినో వ్యవహారంపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement