Tuesday, May 14, 2024

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి 10 ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement