Sunday, May 5, 2024

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీజేఐ ఎన్వీ రమణ ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, మోడీ, ఓంబిర్లా, ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement