Monday, May 6, 2024

దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా : ద్రౌప‌ది ముర్ము

దేశ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేందుకు కృషి చేస్తాన‌ని భార‌త 15వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు. పార్ల‌మెంట్ లో జాతినుద్దేశించి రాష్ట్ర‌ప‌తి ముర్ము తొలి ప్ర‌సంగం చేశారు. అత్యున్న‌త ప‌ద‌వికి ఎన్నుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. భార‌త్ ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్ జ‌రుపుకుంటోంద‌న్నారు. తాను రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక కావ‌డం ఆదివాసీల విజ‌య‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement