Sunday, April 28, 2024

అనంతపురం జిల్లాలో.. అవులపై చిరుత దాడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజామున ఆవులపై చిరుతపులి దాడి చేసింది. చిరుత పులి దాడిలో కేశవ అనే రైతుకు చెందిన ఆవు దూడ మృతి చెందాయి. చిరుతపులి దాడి నుంచి తప్పించుకొని మిగిలిన ఆవులు పరుగులు పెట్టాయి. చిరుతపులి సంచారంపై రైతు కేశవ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement