Saturday, May 4, 2024

రేపు టీఎస్ ఎడ్‌‌సెట్‌

ఎడ్‌‌సెట్ ప‌రీక్ష‌లు రేపు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించ‌ను‌న్నారు. తెలం‌గా‌ణలో 39, ఏపీ‌లోని కర్నూల్‌, విజ‌య‌వా‌డలో పరీక్షా కేంద్రా‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది విద్యా‌ర్థులు పరీక్ష రాయ‌ను‌న్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీ‌క్షను ఒకే‌రోజు మూడు సెష‌న్లలో నిర్వహి‌స్తారు. ఉదయం 9 గంట‌లకు పరీక్ష ప్రారం‌భ‌మ‌వు‌తుం‌దని, నిమిషం ఆల‌స్యమైనా విద్యా‌ర్థు‌లను పరీ‌క్షా కేం‌ద్రా‌ల్లోకి అను‌మ‌తిం‌చ‌బో‌మని కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ రామ‌కృష్ణ తెలి‌పారు. విద్యా‌ర్థులు తమ హాల్‌‌టి‌కె‌ట్లను https:// edcet.tsche.ac. in నుంచి డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వా‌లని ఆయన కోరారు. ప్రతి‌ఒ‌క్కరూ కొవిడ్‌ నిబం‌ధ‌నలు పాటిం‌చా‌ల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement