Tuesday, April 30, 2024

మాస్క్ మ‌స్ట్ – లేదంటే రూ.500ఫైన్

క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్ళీ ఎక్కువ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఢిల్లీ మున్సిపాల్టీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఒక‌వేళ ఎవ‌రైనా మాస్క్ పెట్టుకోకుంటే, వారిపై రూ.500 జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు డీడీఎంఏ ఆదేశించింది. కొన్ని స్కూళ్ల‌లో కొత్త‌గా కేసులు న‌మోదు అవుతున్నా.. స్కూళ్ల‌ను మాత్రం మూయ‌బోమంటున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement