Saturday, May 4, 2024

స్పైస్‌జెట్‌ పై సైబర్ ఎటాక్.. నిలిచిపోయిన విమానాలు

ప్రముఖ విమానయాన సంస్థ అయిన స్పైస్​జెట్​ ఎయిర్​లైన్స్​పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రాన్సమ్​వేర్ దాడి కారణంగా విమానాలు నిలిచిపోవడంతో అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వైరస్​ దాడి వల్లే ఉదయం నుంచి విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు తెలిపారు. ఇది ర్యామ్‌సన్‌వేర్‌ వైరస్‌ దాడని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement