Friday, May 3, 2024

ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జనగామ .. ప్రభ న్యూస్ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పాలక మండలి నూతన భవనం ..వాటర్ ట్యాంక్ నిర్మాణం కవర్ షెడ్ నిర్మాణ పనులకు ..కోటి యాభై లక్షల నిధులతో నూతన నిర్మాణాలు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆగి రెడ్డి యాదగిరి రెడ్డి.. స్టేషన్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. జెడ్పి చైర్మన్ సంపత్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ విజయ లింగం రైతు జిల్లా కోఆర్డినేటర్ రమణా రెడ్డి ..మార్కెట్ వైస్ చైర్మన్ ఐలేని ఆగి రెడ్డి ..మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య.. జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి.. మండల రైతు కోఆర్డినేటర్లు బస్సు గాని శ్రీనివాస్ ప్రమోద్ రెడ్డి కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement