Tuesday, May 7, 2024

Breaking: కరోనా టెస్టులు పెంచాలి.. టీఎస్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

కరోనా టెస్టులు పెంచాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది. కరోనాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కోవిడ్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. కరోనాతో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా పై నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 22కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement