Monday, April 29, 2024

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఈరోజు ఉదయం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీజే కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం లడ్డూ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement