Thursday, May 9, 2024

కొత్త‌గా 11,539క‌రోనా కేసులు- 43మంది మృతి

కొత్త‌గా 11,539క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 43మంది మృతి చెందారు. తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 65998 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,879 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 43 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527332 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,900 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43712218 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.096 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 26 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement