Tuesday, May 7, 2024

పుదుచ్చేరిలో 113 మంది పోలీసులకు కరోనా..

పుదుచ్చేరి రాష్ట్రంలో 113 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్థారణ అయింది. ఈ క్రమంలో కోరిమేడులోని పోలీస్‌ ట్రైనింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందే 390 మందికి వైద్య పరీక్షలు చేయగా, వారిలో 113 మందికి ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించి, స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ మూసివేశారు. గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రత్యేక వైద్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement