Monday, April 29, 2024

మంత్రి కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

యాదాద్రి: చేనేత మిత్ర సబ్సిడీ విడుదల చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత 6 నెలలుగా చేనేత మిత్ర సబ్సిడీ రాకపోవటంపై మంత్రి కేటీఆర్ కి లేఖ రాశారు. చేనేత, అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40% సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేదని పేర్కొన్నారు. దీంతో చేనేత కార్మికులు ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement