Monday, April 29, 2024

Breaking: ముగిసిన TRS మహా ధర్న.. గవర్నర్ ను కలిసిన సీఎం

తెలంగాణలో ధాన్యం కోనుగోలు చేయాలంటూ ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలైన ధర్నా మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగింది. ఇక ధర్నా ముగిసన వెంటనే మంత్రులతో కలిసి సీఎం రాజ్‌ భవన్‌ను బయలుదేరారు. గవర్నర్‌ తమిళసైని కలిసి వినతిపత్రాన్ని అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement