Tuesday, May 14, 2024

Breaking: కేసుల‌కు భ‌య‌పడేది లేదు.. యుద్ధం ఇప్పుడు షురువైంది..

‘‘కేంద్రానికి ఒక్క‌టే ప్ర‌శ్న‌.. ఇదే హెచ్చరిక.. వ‌డ్లు కొంటారో కొన‌రో చెప్పాలే.. కేంద్రం నుంచి స‌మాధానం వ‌చ్చేదాకా పోరాటం ఆగ‌దు. ఇప్పుడే యుద్ధం ప్రారంభ‌మైంది. కేసుల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తి కేసీఆర్ కాదు. పంజాబ్‌కో నీతి… తెలంగాణ రైతుల‌కో నీతి ఉంట‌దా..’’ అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఈ రోజు (గురువారం) ఇందిరాపార్క్ వ‌ద్ద జ‌రిగిన మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత ర్యాలీగా వెళ్లి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కి మెమోరాండం స‌మ‌ర్పించారు కేసీఆర్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement