Tuesday, July 23, 2024

Metro : ర‌ద్దీగా న‌గ‌రం… మెట్రో అద‌న‌పు ట్రిప్పులు

ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వెళ్లి ఏపీ వాసులు తిరుగు పయ‌న‌మ‌య్యారు. ఏపీ నుంచి హైద‌రాబాద్‌కు చేర‌డంతో న‌గ‌రం ఏపీ వాసుల‌తో ర‌ద్దీగా మారింది. రైల్వేస్టేష‌న్‌, బ‌స్టాండ్‌ల‌తో పాటు మెట్రో స్టేష‌న్‌లు కిక్కిరిపోయింది.

- Advertisement -

కాగా, హైదరాబాద్‌కు శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement