Sunday, May 5, 2024

విశాఖ చేరుకున్న సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకు ఆర్థిక సాయాన్ని సీఎం అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement