Sunday, April 28, 2024

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కి బ‌య‌లు దేరిన సీఎం జ‌గ‌న్ – రెండు రోజుల టూర్

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు సీఎం జ‌గ‌న్. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌గ‌న్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. కోర్టులు-మౌలిక స‌దుపాయాల పేరిట శ‌నివారం ముఖ్య‌మంత్రులు ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున్న స‌మావేశానికి జ‌గ‌న్ హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement